హైదరాబాద్ : పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో చోరీలు చేస్తున్న ముగ్గురు దొంగలను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. దొంగల నుంచి 27 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మీర్పేట పరిధిలో దొంగ నుంచి 9 తులాల బంగారం, 15 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm