కోల్కతా: టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీపై భార్య హసీన్ జహాన్ ఆరోపణల నేపథ్యంలో పోలీసుల తనిఖీలు ముమ్మరం అయ్యాయి. ఈ క్రమంలో సోమవారం కోల్కతా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అమ్రోహలోని పేసర్ షమీ ఇంటికి చేరుకున్నారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా షమీ ఆస్తులను పోలీసులు ఆరా తీయనున్నారు. ప్రధానంగా క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడినట్టు షమీ భార్య జహాన్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm