హైదరాబాద్ : నటుడు శివాజీ ఆపరేషన్ గరుడ అంటు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కమార్ స్పందించారు. ఆపరేషన్ గరుడ అంటు శివాజీ వ్యాఖ్యలు కట్టుకథలని బీజేపీ అధికార ప్రతినిథి సుధీష్ రాంబొట్ల పేర్కొన్నారు. ఆపరేషన్ గరుడు, ద్రవిడ అంటు హీరో శివాజీ ఊహాజనిత స్క్రిప్ట్ లను వల్లెవేస్తున్నారని ఉండవల్లి ఎద్దేవా చేశారు. కేంద్ర కుట్రదారులు మన రాష్ట్రంలోనే వున్నారని సుధీష్ రాంబొట్ల విమర్శించారు.
Mon Jan 19, 2015 06:51 pm