హైదరాబాద్ : ఉత్తర్ ప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరొక అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి