హైదరాబాద్: మూడు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. సీఎం కేసీఆర్తోపాటు 108 మంది ఎమ్మెల్యేలు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. మూడు రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ తరపున సంతోష్కుమార్, లింగయ్యయాదవ్, ప్రకాశ్ముదిరాజ్ కాంగ్రెస్ తరపున ఒక అభ్యర్థి పోటీలో ఉన్నారు. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుకానుంది.
Mon Jan 19, 2015 06:51 pm