హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 410 పాయింట్లు నష్టపోయి 32597 వద్ద ముగిసింది. నిఫ్టీ 116 పాయింట్లు నష్టపోయి 9998 వద్ద ముగిసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి