హైదరాబాద్: శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఇవాళ శాసనసభలో ఆర్థికపద్దులపై చర్చ సందర్భంగా మంత్రులు హరీశ్రావు, కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, మహేందర్రెడ్డి, పద్మారావు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
Mon Jan 19, 2015 06:51 pm