హైదరాబాద్ : జెఎన్ యూ ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. వేధింపులకు నిరసనగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ ర్యాలీ చేపట్టడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి