హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇవాళ రంగారెడ్డిలో 780కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, హయత్నగర్ శివారులో గంజాయి సరఫరా చేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు తనిఖీలు చేశారు. ఏపీ నుంచి మహారాష్ట్రకు ప్రత్యేక లారీలో గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm