కోయంబత్తూర్ : గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ సోదరుడు మతైయాన్ ఆస్పత్రిలో చేరాడు. 71 ఏళ్ల మతైయాన్ కు శ్వాససంబంధ సమస్య రావడంతో అతన్ని కోయంబత్తూర్ సెంట్రల్ జైలు అధికారులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 25 ఏళ్ల కిత్రం సత్యమంగళం అనే ఫారెస్ట్ ఆఫీసర్ను హత్య చేసిన కేసులో మతైయాన్ ప్రస్తుతం జీవితఖైదు అనుభిస్తున్నాడు.
Mon Jan 19, 2015 06:51 pm