విజయవాడ : ఏపీ రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష యదాతథంగా జరుగనుంది. సోమవారం శ్రీరామనవమి సెలవు ప్రకటించినా పరీక్షలో ఎలాంటి మార్పు లేదని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm
విజయవాడ : ఏపీ రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష యదాతథంగా జరుగనుంది. సోమవారం శ్రీరామనవమి సెలవు ప్రకటించినా పరీక్షలో ఎలాంటి మార్పు లేదని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.