నల్గొండ: విద్యుత్ షాక్తో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన జిల్లాలోని చింతపల్లి మండలం హోమంతాలపల్లిలో చోటు చేసుకున్నది. విద్యుత్ సరఫరా అవుతున్నదన్న విషయం గమనించక కరెంట్ స్థంభం ఎక్కి వైరు కలపబోయి.. ముదిగొండ అల్వాల్(28) విద్యుత్ షాక్తో కిందపడి మృతి చెందాడు.
Mon Jan 19, 2015 06:51 pm