ఢిల్లీ : అమెరికా-చైనా మధ్య ఎకనమిక్ వార్.. ప్రపంచ స్టాక్ మార్కెట్లను వణికిస్తోంది. అంతర్జాతీయంగా అన్ని దేశాలకు ఈ ఎఫెక్ట్ తగలడంతో.. దేశీయంగా దలాల్ స్ట్రీట్ మరోసారి బేర్ మంది. ఉదయం నుంచి బేరిష్ ట్రెండ్లో ఉన్న సెన్సెక్స్... చివర్లో 410 పాయింట్లు కోల్పోయింది. అటు నిఫ్టి 10వేల కంటే దిగువకు పడిపోయింది.
Mon Jan 19, 2015 06:51 pm