బెంగళూరు: కర్ణాటక నుంచి 4 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 3 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 1 స్థానం గెలుచుకుంది. కాంగ్రెస్ అభ్యర్థులు డాక్టర్ ఎల్.హనుమంతయ్య, డాక్యర్ సైయద్ నసీర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్ గెలుపొందగా, బీజేపీ నుంచి రాజీవ్ చంద్రశేఖర్ గెలిచినట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
Mon Jan 19, 2015 06:51 pm