హైదరాబాద్ : యూపీ రాజ్యసభ ఎన్నికల్లో హైడ్రామా సాగింది. బీఎస్పీ, బీజేపీకి చెందిన చెరో ఓటును చెల్లనివిగా ఈసీ ప్రకటించింది. తొమ్మిదో సీటు కోసం బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. క్రాస్ ఓటింగ్ జరిగిందంటూ సమాజ్ వాదీ, బహుజన సమాజ్ వాదీ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఉత్కంఠగా రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm