హైదరాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం బోరెల్లిలో ఇవాళ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీ ల్లో రోషిణి విత్తనాల కంపెనీలో 30 బస్తాల విదేశీ ఎరువుల బస్తాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అధికారులు.
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం బోరెల్లిలో ఇవాళ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీ ల్లో రోషిణి విత్తనాల కంపెనీలో 30 బస్తాల విదేశీ ఎరువుల బస్తాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అధికారులు.