అమరావతి: సినీనటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని మాజీమంత్రి మాణిక్యాలరావు కోరారు. ఈమేరకు ఆయన రాష్ట్ర డీజీపీని కలిశారు. ఈ సందర్బంగా శివాజీ రిలీజ్ చేసిన ఆపరేషన్ ద్రవిడ వీడియోపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ మాలకొండయ్యకు వినతిపత్రం ఇచ్చారు. అంతేగాక శివాజీ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm