న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయనున్నట్టు కేంద్ర సామాజిక న్యాయ సహాయ మంత్రి రాందాస్ అథావాలే శనివారం అన్నారు. ఈ చట్టం కొన్ని సందర్భాంలో దుర్వినియోగం కావచ్చు కానీ, అట్టడుగు వర్గాలకు రక్షణాత్మకంగా ఉంటుందని ఆయన చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm