భువనగిరి : రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవ్వరూ సంతోషంగా లేరని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్వి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. లక్షలాది ఎకరాల వ్యవసాయ భూములను ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం ప్రజల నుండి బలవంతంగా లాక్కుంటోందని విమర్శించారు. 2013 భూసేకరణ, అటవీ హక్కుల చట్టాలను కేసీఆర్ సర్కార్ తుంగలో తొక్కిందని విమర్శించారు.
Mon Jan 19, 2015 06:51 pm