రాంచీ: దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల సందర్శనా స్థలాలు, సంస్కృతి, వృత్తులను పరిచయం చేసేందుకు రాంచీ పట్టణంలో జార్ఖండ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో టూరిజం మేళాను ప్రారంభించారు. ఈ మేళాను జార్ఖండ్ రాష్ట్ర ఆర్ట్, కల్చర్, టూరిజం శాఖ మంత్రి అమర్ కుమార్ బౌరి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన టూరిజం శాఖ, టూరిజం సంస్థల ప్రతినిధులతో పాటు సందర్శకులు హాజరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm