ఏలూరు: బీజేపీ తన గొయ్యి తానే తవ్వుకుంటోందని టీడీపీ పార్లమెంటు సభ్యుడు మాగంటి బాబు పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఏపీ సమస్యలపై కేంద్రం స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రధాని మోదీ మార్చి 5 నుంచి పార్లమెంట్కు రావడం లేదని, నిధులు, పోలవరం విషయంలో కేంద్రం అన్యాయం చేసే అవకాశం ఉందని, విభజన తప్పు తెలుసుకుని అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తోందని ఆయన అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm