హైదరాబాద్ : ప్రధాని మోడీ మాటలన్నీ నీటిమూటలను తేలిపోయిందని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. సీపీఎం పార్టీ జాతీయ మహాసభ సందర్భంగా భువనగిరిలో ప్రారంభించిన బస్ జాతాలో పాల్గొన్నా సందర్భంగా తమ్మినేని మాట్లాడుతు.. నల్లధన్నాన్ని వెలికి తెస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నీటిమూటలేనని ఆయన విమర్శించారు.
Mon Jan 19, 2015 06:51 pm