కర్నాటక: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జోరుగా కొనసాగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు బహిరంగ సభలతో పాటు దేవాలయాల సందర్శన వంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం కొల్లేగల ప్రాంతంలో ఎన్నికల ప్రచార నిర్వహించిన ఆయన ఈ సందర్భంగా ఇందిరా క్యాంటిన్ను ప్రారంభించారు.
Mon Jan 19, 2015 06:51 pm