బెంగళూరు: ఆస్ట్రేలియా ఆటగాడు నాథన్ కౌల్టర్ నైట్ గాయంతో బాధపడుతున్న నేపథ్యంలో ఐపీఎల్ 2018 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టులో మార్పు చోటు చేసుకుంది. ఇతని స్థానంలో కివీస్ ఆటగాడు కోరె అండర్సన్ను తీసుకున్నట్టు ఐపీఎల్ టెక్నికల్ కమిటీ తెలిపింది. దీంతో కౌల్టర్ నైల్ ఈ ఏడాది మొత్తం ఐపీఎల్ టోర్నీకి దూరమయ్యాడు.
Mon Jan 19, 2015 06:51 pm