అసోం: భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమీక్ష సమావేశం నిర్వహించారు. గౌహతిలో జరుగుతున్న ఈ భేటీలో ప్రధానంగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పలు సంక్షేమ పథకాల అమలుపై ఆయన విస్తృతంగా చర్చించినట్టు తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm