సికింద్రాబాద్: నగరంలోని బోయినపల్లి వద్ద గల జాతీయ రహదారిపై అగ్నిప్రమాదం సంభవించింది. కార్లు తీసుకువెళ్తున్న కంటైనర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెట్రోల్ లీక్ కారణంగా ఇంజిన్లోని సిలిండర్ పేలడంతో మంటలు ఎగసిపడ్డాయి. ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. హైవేపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
Mon Jan 19, 2015 06:51 pm