మధ్యప్రదేశ్ : గునాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. కారు..ట్రక్కు ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి