హైదరాబాద్ : బిజెపిలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని ఆ పార్టీ అసంతృప్త నేత యశ్వంత్ సిన్హా అన్నారు. కర్ణాటకలో అంత రాజకీయ డ్రామా అవసరమా అని ఆయన ప్రశ్నించారు. వాజ్పేయి కాలంనాటి బిజెపికి, మోడీ కాలంనాటి బిజెపికి ఎలాంటి పోలికా లేదని ఆయన చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm