హైదరాబాద్ : మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్గాంధీ వర్థంతి వేడుకలను సోమవారం వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాజీవ్గాంధీ 26వ వర్థంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm