న్యూఢిల్లీ: కర్నాటక ముఖ్యమంత్రిగా ఈ నెల 23న హెచ్డీ కుమారస్వామి ప్రమాణం స్వీకరాం చేయనున్నారు. ఈకార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరు కానున్నారు. అంతకుముందు ఆయన తన ప్రమాణ స్వీకరానికి రావాల్సిందిగా కేజ్రీవాల్కు ఆహ్వానం పంపారు. కాగా కర్నాటకలో కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm