న్యూఢిల్లీ: డ్రగ్ రాకెట్ ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. రూ.6.5లక్షల నార్కోటిక మత్తు పదార్థాలను ఢిల్లీ ప్రత్యేక పోలీసు బృందం స్వాధీనం చేసుకుంది. దీని విలువ సుమారు రూ.30 కోట్లుగా ఉంటుందని పోలీసులు తెలపగా..ఈ కేసుకు సంబంధించి నలుగురు డ్రగ్స్ స్మగర్లను అరెస్టు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm