న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 27వ వర్ధంతి సందర్భంగా రాజీవ్ సతీమణి, యుపిఎ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకా గాంధీ వాద్రా రాజీవ్కు నివాళులర్పించారు. ఇక్కడి రాజీవ్ సమాధి వద్దకు సోనియా తదితరులు వచ్చి నివాళులర్పించారు. రాజీవ్కు నివాళులర్పించిన వారిలో కాంగ్రెస్ నాయకులు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm