శ్రీనగర్: జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ దళాలు మరోసారి కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్నియా సెక్టార్, ఎల్వోసీ ప్రాంతంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మహుబూబా ముఫ్తీ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె పాకిస్తాన్ జరిపిన కాల్పుల కారణంగా ప్రభావితమైన ఆయా కుటుంబాలను ఆమె ఈరోజు కలుసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm