న్యూఢిల్లీ: బ్యాంకులను మోసం చేసిన కేసులను సీబీఐ వేగవంతమైన దర్యాప్తు చేస్తోంది. రోటోమాక్ గ్లోబల్ ప్రయివేట్ లిమిటెడ్ బ్యాంకులను రూ.456.63 కోట్ల మేరకు మోసం చేసిన కేసులో సోమవారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. సంస్థ చైర్మెన్ విక్రమ్ కొఠారి, డైరెక్టర్ రాహుల్ కొఠారిలపై కూడా ఛార్జిషీట్లను వేసింది. మోసం కేసులో సంబంధం ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులపై ఛార్జిషీట్ను వేసింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- May 21,2018 07:29PM