అమరావతి: ప్రణాళికాబద్ద చర్యలతో ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తామని ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య తెలిపారు. ఏపీఎస్ ఆర్టీసీ తొలి పాలకమండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూౌ ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై ప్రభుత్వ అనుమతి కోరతామన్నారు. ఈ అంశంలో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm