బెంగళూరు: బెంగళూరులో కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు రేపు సమావేశం కానున్నారు. ఇవాళ జేడీఎస్ నేత కుమారస్వామి యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతితో సమావేశమయ్యారు. 23న ప్రమాణ స్వీకారంకు రావాలని ఆహ్వానించారు.
Mon Jan 19, 2015 06:51 pm