తిరుపతి: అమిత్ షా పర్యటన సందర్భంగా టీడీపీ కార్యకర్తలపై దాడి చేసిన కేసులో బీజేపీ నేత కోలా ఆనంద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక కోర్టు ఆయనకు 15 రోజుల రిమాండ్ విధించింది. ఆనంద్పై 341, 506 రెడ్విత్, ఐపీసీ 34 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. కాగా, ఆనంద్ బెయిల్ కోసం కోర్టులో పిటీషన్ వేశారు.
Mon Jan 19, 2015 06:51 pm