డీల్లీ: భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీని మరోసారి టీమిండియా కోచ్ రవిశాస్త్రి వెనకేసుకొచ్చాడు. మెడ గాయం కారణంగా కోహ్లీ కౌంటీ క్రికెట్కు దూరమయ్యాడు. దీంతో కౌంటీ క్రికెట్ ఆడేందుకు కోహ్లీతో ఒప్పందం చేసుకున్న సర్రే క్రికెట్ క్లబ్ తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా రవిశాస్త్రి మాట్లాడుతూ... కోహ్లీ ఏమీ యంత్రం కాదు, అతడు కూడా మనిషే, విశ్రాంతి అవసరం అని ఘాటుగా బదులిచ్చాడు.
Mon Jan 19, 2015 06:51 pm