బెంగళూరు : కర్ణాటక శాసనసభలో కుమార స్వామి ప్రభుత్వంపై విశ్వాస తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నేత యడ్యూరప్ప మాట్లాడారు. అనంతరం శాసనసభ నుంచి తమ పార్టీ వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే బీజేపీ ఎమ్మెల్యేలంతా శాసనసభ నుంచి బయటకు వెళ్ళిపోయారు.
Mon Jan 19, 2015 06:51 pm