హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసులు పలు చోట్ల కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో నిన్న రాత్రి నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో నిబంధనలు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న 113 మందిపై కేసులు నమోదు చేశారు. పోలీసులు 82 బైకులు, 31 కార్లు స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని పోచారం కాలనీలో పోలీసులు చేపట్టారు. బాన్సువాడ డీఎస్పీ నరసింహారావు నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు.
Mon Jan 19, 2015 06:51 pm