తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండలం పెరుమాళ్లపల్లి వద్ద టాస్క్ఫోర్స్ కూంబింగ్ నిర్వహించింది. కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో టాస్క్ఫోర్స్ పోలీసులు చెరకుతోటల్లో 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండలం పెరుమాళ్లపల్లి వద్ద టాస్క్ఫోర్స్ కూంబింగ్ నిర్వహించింది. కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో టాస్క్ఫోర్స్ పోలీసులు చెరకుతోటల్లో 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.