లక్నో: బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పి) నాయకుల సమావేశం నేడు జరుగనున్నది. ఈ సమావేశానికి బిఎస్పి అధ్యక్షురాలు మాయావతి అధ్యక్షత వహించనున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు కాబోయే ప్రధాని మాయావతి అంటూ నినాదాలు చేశారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి