హైదరాబాద్ : బసవతారకం ఆస్పత్రి ద్వారా ఎంతో మంది పునర్జన్మ పొందారని సినీ నటి శ్రియ అన్నారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి 18వ వార్షికోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. అందరూ రెగ్యులర్గా మెడికల్ చెక్ చేయించుకోవాలన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm