శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో సైన్యం ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట కొనసాగిస్తోంది. రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లాలో ఈరోజు నలుగురు ముష్కరులను సైన్యం మట్టుబెట్టింది. ఎన్కౌంటర్లో ఓ పోలీసు, ఓ పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు ఇస్లామిక్ స్టేట్ జమ్ముకశ్మీర్(ఐఎస్జేకే) సంస్థకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఐఎస్జేకే చీఫ్ దావూద్ కూడా ఉన్నట్లు డీజీపీ ఎస్ పీ వైద్ వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm