ముంబై: ఇంగ్లండ్ టూర్ కోసం తాను వంద శాతం ఫిట్గా ఉన్నానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చెప్పాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్కు బయలుదేరే ముందు కోచ్ రవిశాస్త్రితో కలిసి మీడియాతో కోహ్లి మాట్లాడాడు. జులై 3 నుంచి ఇంగ్లండ్ టూర్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అంతకుముందే ఐర్లాండ్తో రెండు టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఐపీఎల్లో అయిన మెడ గాయం నుంచి తాను పూర్తిగా కోలుకున్నట్లు ఈ సందర్భంగా విరాట్ వెల్లడించాడు.
Mon Jan 19, 2015 06:51 pm