అమరావతి: ఏపీలో పలువురు ఐఏఎస్ల బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కడప జేసీగా పి.కోటేశ్వరరావు, చేనేత, జౌళిశాఖ డైరెక్టర్గా సి.నాగరాణి, ఎన్టీఆర్ వైద్యసేవ సీఈవోగా పి. రవి సుభాష్ను బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పాడేరు సబ్కలెక్టర్ డీకే బాలాజీకి పూర్తిస్థాయి ఐటీడీఏ బాధ్యతలు చేపట్టనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm