ఢిల్లీ: కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్పై మళ్లీ ప్రస్తావనే లేదని సీపీఎం నేత రాఘవులు అన్నారు. ఆప్పై బీజేపీ తీరును కేసీఆర్ ఖండించి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్కు దూరంగా ఉన్నంత మాత్రాన కేసీఆర్కు లాభం చేకూరదని, బీజేపీ ప్రభుత్వం ఫెడరల్ వ్యవస్థను ధ్వంసం చేయాలని చూస్తోందని ఆరోపించారు. సెప్టెంబర్ 8న కార్మిక, రైతులసంఘాల చలో పార్లమెంట్ నిర్వహిస్తామని రాఘవులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm