చిత్తూరు : నాలుగేళ్లలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడం జరిగిందని, 2014లో 17వ స్థానంలో ఉంటే ప్రస్తుతం మూడో స్థానంలో ఉందని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌళిక సదుపాయాలు, పోస్టుల భర్తీలు చేపట్టడం జరిగిందన్నారు. అన్ని స్కూల్స్, కాలేజీల్లో టెక్నాలజీని అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm