యాదాద్రి : జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. వేములకొండ ట్రాక్టర్ బోల్తా కొట్టడంతో 17 మంది మృతి చెందారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని, తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని కేసీఆర్ ఆదేశించారు.
Mon Jan 19, 2015 06:51 pm