హైదరాబాద్ : ఏపీ బీజేపీ నేతలు పశ్చిమగోదావరి జిల్లా పోలవరం బయలుదేరి వెళ్లారు. పోలవరంలో ప్రాజెక్టును సందర్శించి అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను బీజేపీ నేతల బృందం పరిశీలించనుంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి